ప్రపంచం మొత్తం మన వైపు చూసే అద్భుతం!!!


ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా బెంబేలెత్తించిన కరోనా, వైరస్ భారతదేశంలో కూడా కరోనా దెబ్బకి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు భారతదేశ డాక్టర్లు కరోనా విషయంలో జైపూర్ లో ఇటాలియన్ జంట కరోనా వైరస్  సోకగా వారికి భారత డాక్టర్లు ఒక కాంబినేషన్లో మందులు ఇచ్చి నయం చేయటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జైపూర్లోని సవాయి moon సింగ్ హాస్పిటల్లో మన భారత డాక్టర్లు ప్రపంచం మొత్తానికి అంతుచిక్కకుండా తనదైన శైలిలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను విజయవంతంగా నిర్మూలించారు.


    భారతదేశానికి  టూర్  కోసం వచ్చిన 23 మంది ఇటాలియన్ సభ్యులలో, ఒక గంటకు కరుణ కరోనా వచ్చినట్లు గుర్తించిన భార్యాభర్తలకు  భారత డాక్టర్లు అనూహ్య రీతిలో నయన్ నయం చేశారు. కరోనాలాగే ఎప్పటినుండో శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉన్న హెచ్ఐవి వాడే మందులను, కరోనా నయం చేయడానికి పాడగా అది కాస్తా విజయవంతమైంది. డాక్టర్లులోపినవిర్ మరియు రిటోనవిర్, మందులను ను దానితో పాటు వారు మలేరియా కోసం వాడే క్లోరోక్విన్, మరియు స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్ కు వాడే ఒసెళ్తామివిర్, నో కూడా కలిపి ఇవ్వడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడి చివరికి నయం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.


     3వ తేదీన కరోనా ఆ జంటలోని భర్తకి ఉన్నట్లు తెలియగా పక్క రోజు అతని భార్య కూడా కరోనాపాజిటివ్ అని తేలింది. ఇప్పుడు రాజస్థాన్ డాక్టర్లను సంప్రదించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కరోనా బాధితులందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మిగతా దేశాలు కూడా సన్నాహాలు జరుగుపుతున్నాయి. ఇకపోతే ఆ కాలేజీ ప్రిన్సిపల్ మరియు కంట్రోలర్ అయినా సుధీర్ బండారి మాట్లాడుతూ మేము ఏమి అద్భుతం చేయలేదని, ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి కారకమైన క్రిమి స్వభావానికి అనుగుణంగా ఎలా ట్రీట్ చేయాలో ఉండే ఒక నిర్దిష్టమైన ప్రోటోకాల్ పాటించడం వల్ల అది కొద్ది రోజులకి వైరస్ నెగిటివ్ అని తేలడం చాలా గొప్ప ఘనత అతని హాస్పిటల్ లోని డాక్టర్లను కొనియాడాడు.