టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట


     డిజిపి కార్యాలయం స్క్రోలింగ్:-(స్ప్రెడ్ న్యూస్)మంగళగిరి,టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు అవార్డుల పంట.సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో పది అవార్డులను సొంతం చేసుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.ఈ సంవత్సరం ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకున్న ఎపి పోలీస్ శాఖ.తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకున్న ఎపి పోలీస్ శాఖ.*టెక్నికల్ విభాగం లో 7 అవార్డులు, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4S 4U విభాగానికి 1 అవార్డు దక్కాయి. 
    ఏడాది వ్యవధిలో  రికార్డ్ స్థాయిలో 36అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగం  ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.టెక్నాలజీ వినియోగం లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఎపి పోలీస్.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు  పోలీస్ శాఖ కు ఇస్తున్న ప్రాముఖ్యత తోనే  సత్ఫలితాలు సాధిస్తున్నామన్న  డీజీపీ.వెబినార్  ద్వారా అవార్డులను అందుకున్న ఎపి డిజిపి గౌతం సవాంగ్.


    ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్త, ఐ.జి పర్సనల్ మహేష్ చంద్ర లడ్డా, ఐ. జి. పి అండ్ ఎల్ నాగేంద్ర కుమార్, టెక్నికల్  డి.ఐ.జీ పాలరాజు, డి.ఐ.జీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అవార్డులు అందుకున్న శుభ సందర్భముగా ఏపీ ప్రజల తరుపున స్ప్రెడ్ న్యూస్ పత్రికపాఠకుల  తరపున ప్రత్యేక అభినందనలు.(ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డ్స్