ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

     


 SPREADNEWS(అమరావతి);- కాబోయే ప్రధానమంత్రి  రాహుల్ అని సంచలన ప్రకటన చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్. దేశంలోనే సంచలనాత్మక ఊహ కర్త అని అందరికీ తెలిసిందే. ఏపీ లో వైఎస్ జగన్ను, తమిళనాడులో స్టాలిన్ను, ఢిల్లీలో కేజ్రీవాల్ను, పశ్చిమ బెంగాల్లో మమతను,తన వ్యూహాలతో గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్.  ఇప్పుడు దేశంలో బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ ప్రధానమంత్రిగా చేయాలని సంకల్పంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  అన్ని రాష్ట్రాలలో బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమంత్రులతో కలిపి,  దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే దానికి నేను సిద్ధం అని ప్రకటించాడు. అంతేగాక బిజెపికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల కలిపి దేశ రాజకీయాల్లో కూడా తన సత్తా విధంగా ముందుకు పోతు అడుగుముందుకు వేయబోతున్నాడు.